ప్రయాణికుల సౌకర్యార్ధం కొత్త రూల్ తీసుకొచ్చిన ఇండియన్ రైల్వేస్.

కొత్త రూల్ ప్రకారం..

రాత్రి సమయాల్లో సంగీతం వినడానికి, బిగ్గరగా మాట్లాడటానికి, శబ్దం చేయడానికి అనుమతి లేదు.

ఎవరైనా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే..

దీని గురించి రైలు సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు.

వారిపై చర్య తీసుకోవడంతో పాటు జరిమానా విధిస్తారు.

ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక..

ప్రయాణికుల ప్రయాణం సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.