2008లో చెన్నై కెప్టెన్ ధోనీ
ఇప్పుడూ అతడే కెప్టెన్
మొట్టమొదటి ఐపీఎల్ సీజ
న్ 2008లో ప్రారంభం
మిగతా జట్ల కెప్టెన్లు అందరూ మారారు
చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా మాత్ర
ం ఇప్పటికీ ధోనీనే
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2015 జులై నుంచి రెండేళ్ల పాటు సస్పెన్షన్
2013లో ఐపీఎల్ బెట్టింగ్ కేసు నేపథ్యంలో సస్పెన్షన్
2018లో మళ్లీ ఈ టీమ్ ఆడి అదే కప్పు కొట్టింది
ధోనీ సారథ్యంలో చెన్నై నాలుగు సార్లు కప్
2010, 2011, 2018, 2021లో ఐపీఎల్ ట్రోఫీ విజేత
ఇదీ ధోనీ తడాఖా..