2008లో చెన్నై కెప్టెన్ ధోనీ

ఇప్పుడూ అతడే కెప్టెన్

మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభం

మిగతా జట్ల కెప్టెన్లు అందరూ మారారు

చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా మాత్రం ఇప్పటికీ ధోనీనే

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2015 జులై నుంచి రెండేళ్ల పాటు సస్పెన్షన్

2013లో ఐపీఎల్ బెట్టింగ్ కేసు నేపథ్యంలో సస్పెన్షన్

2018లో మళ్లీ ఈ టీమ్ ఆడి అదే కప్పు కొట్టింది

ధోనీ సారథ్యంలో చెన్నై నాలుగు సార్లు కప్

2010, 2011, 2018, 2021లో ఐపీఎల్ ట్రోఫీ విజేత

ఇదీ ధోనీ తడాఖా..