ఐపీఎల్ మినీ వేలం.. అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీళ్లే
శుక్రవారం ఐపీఎల్ 2023 మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే
ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు
శామ్ కరన్
(రూ.18.5 కోట్లు, పంజాబ్)
కామెరూన్ గ్రీన్
(రూ.17.5 కోట్లు, ముంబై)
బెన్ స్టోక్స్
(రూ.16.25 కోట్లు, చెన్నై)
నికోలస్ పూరన్
(రూ.16 కోట్లు, లక్నో)
హ్యారీ బ్రూక్
(రూ.13.25 కోట్లు, హైదరాబాద్)
మయాంక్ అగర్వాల్
(రూ.8.25 కోట్లు, హైదరాబాద్)
శివమ్ మావి
(రూ.6 కోట్లు, గుజరాత్)