తమిళ్ పొన్ను ఐశ్వర్య మీనన్..

నిఖిల్ ‘స్పై’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని..

హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్ర యూనిట్.

ఈ కార్యక్రమంలో ఐశ్వర్య మీనన్..

తన మెస్మరైజింగ్ లుక్స్‌తో..

కుర్రాళ్ల మనసు దోచుకుంటుంది.

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.