మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నమో మన శరీరంపైన కనిపించే చర్మం చూస్తే తెలుస్తుంది. మరి చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలని చెబుతున్నారు నిపుణులు..ఆ పండ్లేమిటో చూసేద్దాం..
అరటి పండ్లు
యాపిల్స్..
దానిమ్మ
పుచ్చకాయ
నారింజ
బొప్పాయి
పైనాపిల్
పోషకాలు కలిగిన ఆహారాలను కూడా మనం నిత్యం తీసుకోవాలి. కింద తెలిపిన పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే తద్వారా చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది.