తమిళ భామ మిర్నా మీనన్..

'క్రేజీ ఫెలో' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అల్లరి నరేష్ 'ఉగ్రం'తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఇటీవల రజినీకాంత్ 'జైలర్'లో కోడలు పాత్ర పోషించి..

సూపర్ ఫేమ్‌ని సంపాదించుకుంది.

ఆ తరువాత నుంచి సోషల్ మీడియాలో.. 

అమ్మడికి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

దీంతో మిర్నా కూడా ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంటుంది.

తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.