అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన భామ జాన్వీ కపూర్‌.

వరుస ఫోటోషూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే జాన్వీ..

తాజాగా చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతున్నాయి.

ట్రైబల్ లుక్‌లో కనిపించి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది జాన్వీ.