మలయాళ భామ కీర్తి సురేష్..
మహానటి సినిమాతో తెలుగు వారికీ బాగా దగ్గరైంది.
ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు సినిమాల్లో నటి
స్తుంది.
ఒకటి చిరంజీవి 'భోళాశంకర్'. ఈ సినిమాలో చిరుకి చెల్లిగా కనిపించబోతుంది.
మరొకటి నాని పాన్ ఇండియా మూవీ 'దసరా'.
గతంలో కీర్తి, నానితో కలిసి 'నేను లోకల్' సినిమాలో నటించింది.
ఆ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ పై ఆసక్తి నెలకుంది.
ఈ నెల 30న ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది.