బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..

సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లో ఉంటుంది.

సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ అంటూ..

ఫోటోషూట్ లు చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది.

తాజాగా పింక్ శారీలో అందాలు ఆరబోస్తూ..

కుర్రాళ్లను గుండెలను కవ్విస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.