బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..
సోషల్ మీడియాలో ఫుల్ జోష్లో ఉంటుంది.
సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ ప్రమోషన్స్ అంటూ..
ఫోటోషూట్ లు చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది.
తాజాగా పింక్ శారీలో అందాలు ఆరబోస్తూ..
కుర్రాళ్లను గుండెలను కవ్విస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.