శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేసిన ప్రధాని
108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించిన మోదీ
ప్రధాని మోదీకి 5 వేల మంది రుత్విజుల ఆశీర్వచనం
216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం
114 యాగశాలల్లో 1035 హోమకుండాలు
ఒక్కో యాగశాలలో 9 రకాల అగ్నికుండాలు