బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్..
దుబాయ్లో జరుగుతున్న SIIMA అవార్డ్స్కి హాజరయ్యింది.
అక్కడ రెడ్ కార్పెట్ పై ఫోజులు ఇచ్చిన ఈ భామ..
అనంతరం దుబాయ్ విధుల్లో అదిరే ఫోటోషూట్ చేసింది.
స్టైలిష్ వెర్లో అదిరే లుక్స్తో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.