సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్..
ఇటీవల హాలిడే వెకేషన్కి వెళ్ళింది.
అక్కడి ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేస్తూ వచ్చింది.
బీచ్ సైడ్ బికినీలో ఉన్న ఫోటోలను మృణాల్ షేర్ చేయగా..
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
సీతారామంలో పద్దతిగా కనిపించిన మృణాల్ బికినీలో చూసి షాక్ అయ్యారు.
తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.