సమతామూర్తి శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు

ముచ్చింతల్‌లో మహత్తర ఘట్టం ప్రారంభం

యాగశాల దగ్గర వాస్తుశాంతి హోమం

ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరం

పర్యవేక్షణలో క్రతువు

12 రోజుల పాటు చినజీయర్ స్వామి

హోమాల్లో 5 వేలమంది రుత్విక్కులు

ఫిబ్రవరి 5న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

ఫిబ్రవరి 7న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఫిబ్రవరి 8న  కేంద్ర హోం మంత్రి అమిత్ షా 

ఫిబ్రవరి 13న  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్