భారత్లో ఆన్లైన్ స్కామ్లు భారీగా పెరిగిపోతున్నాయి.
ప్రతిరోజూ అనేక కొత్త సైబర్ కేసులను ఎదుర్కొంటున్నారు.
ముంబైకి చెందిన జిమ్ యజమాని జ్యోతిష్యుడిలా నమ్మించి రూ.1.99 లక్షలు కొట్టేశాడు.
53 ఏళ్ల మహిళ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా రూ.87వేలు పోగొట్టుకుంది.
OLX యాప్ ద్వారా జ్యూసర్ను విక్రయించబోతే రూ.1.14 లక్షలు మాయం
(PF) కొత్త స్కామ్లో ముంబైకి చెందిన టీచర్ రూ. 80వేలు పొగొట్టుకున్నాడు
ముంబైలోని 32 ఏళ్ల టీచర్ ఆన్లైన్లో PF ఆఫీస్ కాంటాక్ట్ నంబర్ కోసం సెర్చ్ చేశారు
ఒక సైబర్ మోసగాడితో పరిచయం ఏర్పడింది.
ఎయిర్డ్రాయిడ్ (AirDroid) యాప్ను డౌన్లోడ్ చేయమన్నారు
యాప్ డౌన్ లోడ్ చేయగానే రిమోట్ యాక్సస్తో రూ. 80వేలు కొట్టేశారు