నభా నటేష్ కన్నడ సినిమాలతో ఆడియన్స్కి పరిచమైంది.
'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇస్మార్ట్ శంకర్ మూవీతో యూత్లో మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది.
ఇటీవల యాక్సిడెంట్ అయ్యి కొన్నాళ్ళు సినిమాకి దూరంగా ఉన్న నభా..
ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడానికి సిద్ధమైంది.
ఇక రికవరీ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో..
వరుస ఫోటోషూట్లతో తెగ సందడి చేస్తుంది.
తాజాగా నాజూకు సొగసులతో అభిమానులను ఆకట్టుకుంటుంది.