డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.

పంజాబ్ నేషనల్ బ్యాంకు డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేయాలంలే ఓటీపీ తప్పనిసరి.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు డిసెంబర్ 12లోగా కేవైసీ అప్ డేట్ చేయాలి.

కేవైసీ అప్ డేట్ చేయకపోతే వారి అకౌంట్లు బ్లాక్.

హీరో బైక్స్ పై రూ.1500 వరకు పెంపు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి కొత్త సర్వీస్ ఛార్జీలు.

నాలుగు (ఢిల్లీ, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్) నగరాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా డిజిటల్ రూపీ జారీ.

భారతీయ రైల్వే టైమ్ టేబుల్ లో మార్పులు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు డెబిట్ కార్డుతో ఏటీఎం నుంచి క్యాష్ డ్రా చేయాలంలే ఓటీపీ తప్పనిసరి.