ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన
రైతులకు ఆర్థిక భరోసా
పీఎం - కిసాన్
పదో విడత నిధులు
జనవరి 01వ తేదీ
మధ్యాహ్నం నిధులు జమ
10 కోట్ల రైతుల కుటుంబాలు..
రూ. 20 వేల కోట్లు
సంవత్సరానికి
రూ. 6 వేలు..నాలుగు నెలలకోసారి చెల్లింపు
ఏడాదిలో మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ
ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ. 1.6 లక్షల కోట్లు జమ