తమిళ సినిమాతో వెండితెరకు పరిచమైన ప్రగ్యా జైస్వాల్..

తెలుగులో మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో పరిచమైంది.

కంచె సినిమాలో సీత పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ప్రగ్యా..

ఈమధ్య బోయపాటి సినిమాల్లో ఎక్కువ కనిపిస్తుంది.

తాజాగా ఈ భామ ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్‌కి వెళ్ళింది.

అక్కడ బంగారు నగలు ధరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి సందడి చేసింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.