తమిళ సినిమాతో వెండితెరకు పరిచమైన ప్రగ్యా జైస్వాల్..
తెలుగులో మిర్చి లాంటి కుర్రోడు సినిమాతో పరిచమైంది.
కంచె సినిమాలో సీత పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ప్రగ్యా..
ఈమధ్య బోయపాటి సినిమాల్లో ఎక్కువ కనిపిస్తుంది.
తాజాగా ఈ భామ ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళింది.
అక్కడ బంగారు నగలు ధరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి సందడి చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.