ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ..

సంప్రదాయ వస్త్రధారణలో కేదార్ నాథ్ లో పర్యటన..

కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు

కేదార్ నాథ్ లోని ఆదిశంకరాచార్య సమాధిని సందర్శించిన  ప్రధాని..

కేదార్ నాథ్ లో  పలు అభివృద్ది  పనుల  పురోగతిపై  అధికారులతో  సమీక్ష

రూ.3,400 కోట్ల  విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం..

స్వయంగా వాహనం నడుపుతూ మందాకిని అష్ఠపత్, సరస్వతీ అష్ఠపథ్ పనుల పరిశీలన..

9.7 కి.మీ పొడవైన గౌరీకుండ్ - కేదార్ నాథ్ ప్రాజెక్టులకు  శంకుస్థాపన ..

కేదార్ నాథ్ లోని మందకి అస్తపథం , సరస్వతి ఆస్థి పథాలను పరిశీలన

బద్రీనాథ్ సమీపంలోని  గ్రామంలో రోడ్డు, రోప్ వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ