దేశంలో కరోనా టీకాలో మూడో డోసు కొనసాగుతోంది

థర్డ్‌ డోసు టీకాతో 70శాతం మంది థర్డ్‌ వేవ్‌లో వైరస్‌ బారిన పడలేదు

కోవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసుల ఫలితాలు ఒకే మాదిరిగా ఉన్నాయి

ప్రికాషనరీ డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న 6వేల మందిపై పరీక్షలు

థర్డ్‌వేవ్‌లో మూడో డోసు పనితీరుపై అధ్యయనం

వ్యాక్సిన్‌ తీసుకున్న 5 వేల 971 మందిపై సర్వే

2 వేల 383 మంది బూస్టర్‌ డోసు తీసుకున్నారు

30శాతం మంది మూడోవేవ్‌లో కరోనా బారినపడ్డారు

రెండో డోసు తీసుకున్న సుదీర్ఘకాలం తర్వాత బూస్టర్‌ తీసుకున్న వారికే మూడోవేవ్‌లో వైరస్‌

థర్డ్‌వేవ్‌లో కరోనా బారినపడిన 53శాతం మందికి స్వల్ప లక్షణాలు