అందాల భామ
రకుల్ ప్రీత్ సింగ్..
సోషల్ మీడియా ఫోటోషూట్స్తో తెగ సందడి చేస్తుంటుంది.
తాజాగా ఈ భామ దివాళీ సందర్భంగా..
ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
ఈ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేయగా..
ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
రెడ్ డ్రెస్లో గులాబీల కనిపిస్తూనే..
గాగ్రా చోళీలో మెస్మరైజ్ చేస్తుంది.