అందాల భామ  రకుల్ ప్రీత్ సింగ్..

సోషల్ మీడియా ఫోటోషూట్స్‌తో తెగ సందడి చేస్తుంటుంది.

తాజాగా ఈ భామ దివాళీ సందర్భంగా..

ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది.

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..

ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

రెడ్ డ్రెస్‌లో గులాబీల కనిపిస్తూనే..

గాగ్రా చోళీలో మెస్మరైజ్ చేస్తుంది.