హైదరాబాద్ వేదికగా హుస్సేన్ సాగర్ తీరాన రెండు రోజుల పాటు ఇండియన్ రేసింగ్ లీగ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ రేసింగ్‌ని వీక్షించేందుకు రామ్ చరణ్, ఉపాసనలు కూడా హాజరయ్యి సందడి చేశారు.