కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకుని, ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది.

అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.

అటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలను చేస్తూ అక్కడ కూడా పాగా వేసింది.

అయితే సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్‌లతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రష్మిక.

తాజాగా ట్రెండీ లుక్స్‌తో అమ్మడు చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రస్తుతం  రష్మిక మందన్నకు సంబంధించిన ఈ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.