నేషనల్ క్రష్ రష్మిక మందన్న..
రణబీర్ సరసన 'యానిమల్' మూవీలో నటించారు.
డిసెంబర్ 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.
దీంతో ఈ మూవీ ప్రమోషన్స్తో రష్మిక సందడి చేస్తున్నారు.
ఈక్రమంలోనే రీసెంట్గా ఒక హిందీ టెలివిజన్ షోలో పాల్గొన్నారు.
పింక్ కలర్ శారీలో కనిపించిన రష్మిక..
ఫోటోగ్రాఫర్స్కి అదిరిపోయే స్టిల్స్ ఇచ్చారు.
ఈ పిక్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.