రాజమండ్రిలో  దేవి చౌక్ లో  ఏపీ మంత్రి  రోజా సెల్వమణి పూజలు

దేవి నవరాత్రులు సందర్భంగా రాజమండ్రి  దేవి చౌక్ లో కొలువైయున్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు ఏపీ మంత్రి రోజా సెల్వమణి.