రూ.2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తూ ఆర్బీఐ నిర్ణయం
నేటి నుంచే రూ.2వేల నోట్ల మార్పిడి.. తెలుసుకోవాల్సిన విషయాలు
నేటి నుంచి (మే 23) నోట్ల మార్పిడి, డిపాజిట్కి అవకాశం
అన్ని బ్యాంకుల్లో (మీకు అకౌంట్ లేకపోయినా) రూ.20వేల నోట్లు మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు
ఒక వ్యక్తి ఎన్ని సార్లు అయినా 2వేల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు
అయితే ఒక లావాదేవీలో 10 నోట్లను (రూ.20వేలు) మార్చుకునేందుకు మాత్రమే అవకాశం
నోట్ల మార్పిడికి ఎలాంటి ఐడీ ప్రూఫ్ చూపాల్సిన అవసరం లేదు
ఎలాంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదు
నోట్లను మార్చుకొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు
50వేల కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్ సమర్పించాలి
నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు అవకాశం