లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి..

దాదాపు 2 ఏళ్ళ తరువాత తన కొత్త సినిమా ప్రకటించింది.

కమల్ హాసన్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది.

శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతుంది.

రాజ్‌కుమార్‌ పెరియసామి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

దేశభ‌క్తి క‌థాంశంతో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతుంది. 

ఇక ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లో సాయి పల్లవి..

నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగింది.