దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ.

కస్టమర్లకు ఎస్బీఐ వార్నింగ్.

హోమ్ లోన్ పొందాలని భావించే వారికి హెచ్చరిక.

సేఫ్టీ టిప్స్ చెప్పిన ఎస్బీఐ.

ఓటీపీ, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎవరికీ షేర్ చేయొద్దని సూచన.

బ్యాంక్ అధికారులకు కూడా తెలియజేయవద్దని సూచన. 

గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఎస్ఎంఎస్, మెయిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలి. 

మోసపూరితమైన లింక్స్ ఉండే అవకాశం ఉంది.

అందువల్ల వీటిపై క్లిక్ చేయవద్దు.