శర్వానంద్ పెళ్లి జూన్ 3న జైపూర్ లీలా ప్యాలెస్ గ్రాండ్గా జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన 'రక్షిత రెడ్డి'ని శర్వా పెళ్లాడాడు.
రక్షిత.. మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు.
హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు.
జూన్ 2, 3 తేదీల్లో వీరి పెళ్లి సంబరం ఘనంగా జరిగింది.
ఇక రామ్ చరణ్ అండ్ శర్వా చిన్ననాటి స్నేహితులు అని తెలిసిందే.
ఈ రెండు రోజులు ఫ్రెండ్ పెళ్లిలో సందడి చేశాడు.
అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.