అష్టాక్షరీ మంత్రంతో ప్రతిధ్వనిస్తున్న
సమతాస్ఫూర్తి కేంద్రం
శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం
144 యాగశాలల్లో
1,035 హోమ గుండాలతో యాగం
9 రకాల ఆకృతుల్లో హోమగుండాలు
మహాయజ్ఞంలో
5 వేలమంది రుత్విజులు
కోటి సార్లు ఓం నమో నారాయణాయ జపం
ముచ్చింతల్కు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ
సమతామూర్తి విగ్రహం
జాతికి అంకితం