టీమిండియాకు పీడ కలగా 2022.
భారత్ జట్టుకు 2022 పీడకలగా మారింది.
ఒక్క ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి 6 సిరీస్ లలో ఓటమి.
సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి.
సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ కోల్పోయింది.
ఇంగ్లండ్ తో జరిగిన 5వ టెస్టులో ఓటమి.
ఆసియా కప్ ఫైనల్ కు చేరలేకపోయింది.
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి.
బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ లో ఓటమి.
తీవ్ర నిరాశలో టీమిండియా ఫ్యాన్స్.
రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్ర అసంతృప్తి.