మల్లు స్వరాజ్యం కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాల్గొన్నారు

నిజాం కాలంలో రజాకార్లను ఎదురించిన ధీశాలి

మద్యపాన వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు

1931లో నల్గొండ జిల్లాలో మల్లు స్వరాజ్యం జన్మించారు

1978, 1983లో సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిచారు

సీపీఎం జాతీయ నాయకురాలిగా పని చేశారు

ఐద్వా జాతీయ నాయకురాలిగా పనిచేశారు