రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్
రోజుకో కొత్త తరహాలో మోసాలు
అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు
కరెంటు బిల్లు కట్టలేదంటూ విద్యుత్ వినియోగదారులకు మేసేజ్ లు
సందేహాలు ఉంటే సంప్రదించాలని ఫోన్ నెంబర్లు పంపుతారు
ప్రజలు కంగారుతో ఆ నెంబర్లకు కాల్ చేయగానే..
బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుని ఊడ్చేస్తున్నారు
ఈ మోసాలపై అధికారులకు ఫిర్యాదులు
క్లారిటీ ఇచ్చిన విద్యుత్ శాఖ
విద్యుత్ శాఖ ఎవరికీ మేసేజ్ లు, ఫోన్లు చేయదని స్పష్టం