రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్

రోజుకో కొత్త తరహాలో మోసాలు

అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు

కరెంటు బిల్లు కట్టలేదంటూ విద్యుత్ వినియోగదారులకు మేసేజ్ లు

సందేహాలు ఉంటే సంప్రదించాలని ఫోన్ నెంబర్లు పంపుతారు

ప్రజలు కంగారుతో ఆ నెంబర్లకు కాల్ చేయగానే..

బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుని ఊడ్చేస్తున్నారు

ఈ మోసాలపై అధికారులకు ఫిర్యాదులు

క్లారిటీ ఇచ్చిన విద్యుత్ శాఖ

విద్యుత్ శాఖ ఎవరికీ మేసేజ్ లు, ఫోన్లు చేయదని స్పష్టం