టాలీవుడ్ హీరోయిన్
లావణ్య త్రిపాఠి..
మెగా ఇంటికి కోడలిగా వెళ్లిన తరువాత కూడా..
యాక్టింగ్ని కోనసాగిస్తూ వస్తున్నారు.
రీసెంట్గా 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్తో..
ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చారు.
ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్లో ఉన్న లావణ్య..
తాజాగా ఓ కొత్త ఫోటోషూట్ చేశారు.
ఆ పిక్స్ని ఇన్స్టాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.