అందాల భామ
రాశి ఖన్నా..
ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో..
నటిస్తూ అక్కడ బిజీ అవుతున్నారు.
తాజాగా ఈ హీరోయిన్ సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి..
'యోధ' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించారు.
నేడు ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాశి..
రెడ్ డ్రెస్ అందాలతో గులాబీలా కనిపిస్తూ..
కుర్రాళ్ళ గుండెల్లను ముళ్ళు అయ్యి గుచ్చుతోంది.