అదానీ కంపెనీల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ విషయమై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రభావంతో కేవలం 10 రోజుల్లోనే అదానీ 10 లక్షల కోట్లకు పైగా ఆస్తులు నష్టపోయారు. అయితే ఇందులో నిజంగా అవినీతి జరిగిందా లేదా అనే దానిపై కేంద్ర ప్రభుత్వం విచారణకు అంగీకరించింది. ఈ నెల చివరి నుంచి విచారణ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు దేశంలో సంచలనం సృష్టించిన కొన్ని స్కాంల గురించి చూద్దాం.

కామన్‭వెల్త్ గేమ్స్ స్కాం

టెల్గి స్కాం

సత్యం స్కాం

ఐపీఎల్ స్కాం

బోఫోర్స్ స్కాం

హర్షద్ మెహ్తా స్కాం

కోబ్లర్ స్కాం

ఫోడర్ స్కాం

హవాలా స్కాం