తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మార్పులు

రోజురోజుకు పెరుగుతున్న తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య

టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట

డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం సమయం ఉ.8గంటలకు మార్పు

ఉ.8 నుంచి మ.12గంటల వరకు బ్రేక్ దర్శనాలు

క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా నిర్ణయం.

గతంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయం ఉ.5 నుంచి 8గంటలకు వరకు

డిసెంబర్ 1 నుంచి మాధవంలో శ్రీవాణి ట్రస్ట్ దాతల కోసం టికెట్ కౌంటర్ ప్రారంభం.

ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయింపు.

రోజురోజుకు పెరుగుతున్న తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య