కరోనా పేషెంట్లకు మరో 2 మందులను సూచించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
తీవ్రమైన అనారోగ్యం, ప్రాణాపాయం నుంచి రోగులను కాపాడొచ్చన్న WHO
రోగులకు కాసిరివిమాబ్, బారిసిటినిబ్ మందులు వాడితే ప్రయోజనం
సాధారణంగా ఈ రెండు మందులను కీళ్లనొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు
ఈ ఔషధం వాడితే సైడ్ ఎఫెక్ట్, రోగి ప్రాణాలకు ముప్పు ఉండదన్న సైంటిస్టులు
రెండు మందులను కలిపి వాడవద్దు
4వేల మంది సాధారణ, తీవ్రమైన రోగులపై 7సార్లు ట్రయల్
ఫలితాల ఆధారంగా ఈ రెండు మందులు సిఫార్సు చేసిన WHO