దేశంలో తొందరలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. దీని కంటే ముందే మెరుపు వేగంతో దూసుకెళ్లే వందే భారత్ ఎక్స్‭ప్రెస్ ట్రైన్లు పరుగులు తీస్తున్నాయి. సరికొత్త రూపంతో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ ట్రైన్లు దేశంలో ఏయే రూట్లలో ప్రయాణిస్తున్నాయో తెలుసా?

న్యూఢిల్లీ - వారణాసి జంక్షన్

న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రీ

ముంబై సెంట్రల్ - గాంధీనగర్ క్యాపిటల్

న్యూఢిల్లీ - అంబ్ అందౌరా

చెన్నై సెంట్రల్ - మైసూర్ జంక్షన్

బిలాస్‭పూర్ జంక్షన్ - నాగ్‭పూర్ జంక్షన్

హౌరా జంక్షన్ - న్యూ జల్పైగురి జంక్షన్

విశాఖపట్నం జంక్షన్ - సికింద్రాబాద్ జంక్షన్ (జనవరి 19న ప్రారంభం)