దేశంలో తొందరలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. దీని కంటే ముందే మెరుపు వేగంతో దూసుకెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు పరుగులు తీస్తున్నాయి. సరికొత్త రూపంతో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ ట్రైన్లు దేశంలో ఏయే రూట్లలో ప్రయాణిస్తున్నాయో తెలుసా?