శృతిహాసన్..  ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

మలయాళ బ్యూటీ హనీ రోజ్.. బాలయ్యకి మరదలుగా నటిస్తుంది.

చంద్రికా రవి స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో కలిసి చిందేయనుంది.

నిన్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరిగింది.

ఈ ఈవెంట్‌లో ఈ ముగ్గురు భామలు చీరకట్టుతో ఆకట్టుకున్నారు.