టీమ్ఇండియా క్రికెటర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
మురళీ విజయ్కు ప్రస్తుతం 38ఏళ్లు.
చివరిగా 2018 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో పెర్త్లో టెస్టు మ్యాచ్ ఆడాడు.
ఆ మ్యాచ్ తర్వాత జట్టులో విజయ్ చోటు కోల్పోయాడు.
మళ్లీ టీమ్ఇండియాలో చోటు దక్కించుకోలేక పోయాడు.
2008-09 సీజన్లో విజయ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.
2013 నుంచి 2018 మధ్య ఐదేళ్ల పాటు భారత్ టెస్ట్ జట్టులో కీలక సభ్య
ుడుగా కొనసాగాడు.
61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20ల్లో భారత్ జట్టు తరపున ఆడాడు.
టెస్టుల్లో అతను 38.28 సగటుతో 3982 పరుగులు చేశాడు.
17 వన్డేల్లో 339 పరుగులు, తొమ్మిది టీ20 మ్యాచ్లల
ో 169 పరుగులు చేశాడు.
టెస్టుల్లో 12 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు ఉన్నాయి.
టెస్టుల్లో మురళీ విజయ్ అత్యధిక స్కోరు 167.
మురళి విజయ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నాడు.