తన వందో టెస్టులో కోహ్లీ అరుదైన మైలురాయి
టెస్టు క్రికెట్లో 8 వేల పరుగులు పూర్తి
ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్
ఈ జాబితాలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,265), సునీల్ గావస్కర్ (10,122), వీవీఎస్ లక్ష్మణ్ (8,781), వీరేందర్ సెహ్వాగ్ (8,503)
రికీ పాంటింగ్ సైతం తన వందో టెస్టులోనే 8 వేల పరుగులు పూర్తి
అందరికన్నా తక్కువగా 154 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత చేరుకున్న సచిన్
ద్రవిడ్ 157 ఇన్నింగ్స్
సెహ్వాగ్ 160 ఇన్నింగ్స్
గావస్కర్ 166 ఇన్నింగ్స్
కోహ్లీ 169 ఇన్నింగ్స్
లక్ష్మణ్ 201 ఇన్నింగ్స్