తన వందో టెస్టులో కోహ్లీ అరుదైన మైలురాయి

టెస్టు క్రికెట్‌లో 8 వేల పరుగులు పూర్తి

ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్

ఈ జాబితాలో సచిన్‌ (15,921), ద్రవిడ్ (13,265)‌, సునీల్‌ గావస్కర్‌ (10,122), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (8,781), వీరేందర్‌ సెహ్వాగ్‌ (8,503)

రికీ పాంటింగ్‌ సైతం తన వందో టెస్టులోనే 8 వేల పరుగులు పూర్తి

అందరికన్నా తక్కువగా 154 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత చేరుకున్న సచిన్

ద్రవిడ్‌ 157  ఇన్నింగ్స్‌

సెహ్వాగ్‌ 160 ఇన్నింగ్స్‌

గావస్కర్‌ 166 ఇన్నింగ్స్‌

కోహ్లీ 169 ఇన్నింగ్స్‌

లక్ష్మణ్‌ 201 ఇన్నింగ్స్‌