రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తాజాగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ సినిమాల లైనప్ గురించి చెప్పారు.

ప్రస్తుతం  రాజమౌళి-మహేష్ బాబు  సినిమా కథ రాస్తున్నారు.

అలాగే రజాకార్ ఫైల్స్ కథని రాసి దాన్ని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇటీవలే ఈ కథని ప్రకటించారు.

త్వరలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ నేపథ్యంలో ఓ కథ రాయనున్నారు.

వందేమాతరం రచించిన బంకించంద్ర ఛటర్జీ పైన ఒక కథ రెడీ చేయబోతున్నారు.