భారత్లోకి 5G నెట్వర్క్ అతి త్వరలో రాబోతోంది.
టెలికాం ఆపరేటర్లు కూడా 5G ఫోన్లపైనే ఫోకస్ పెట్టాయి.
కొత్త స్మార్ట్ ఫోన్లను 5G సపోర్టుతో ప్రవేశపెడుతున్నాయి.
భారత మార్కెట్లో 5G టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి.
సరసమైన ధరలోనే 5G స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి.
రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారా?
Samsung, Realme, Redmi, Poco, iQOOఅనేక బ్రాండ్ల నుంచి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.
ధరల శ్రేణిలో ఏది అత్యుత్తమ ఫోన్ అనేది అంచనా వేయడం కష్టమే.
భారత మార్కెట్లో రూ.15వేల ధర పరిధిలో అందుబాటులో ఉన్నాయి.