ఐటీ ఉద్యోగుల కోసం భారతీయ ఐటీ కంపెనీ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక చిన్న IT కంపెనీ తమ ఉద్యోగుల కోసం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
అదే.. వర్క్ బ్యాలెన్స్ (#WorkLifeBalance) విధానం..
అన్నింటికంటే తమ ఉద్యోగుల పని-జీవిత సమతుల్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది.
ఉద్యోగుల పని-జీవిత సమతుల్యతకు ప్రాధాన్యతనిస్తూ ఆచరణాత్మకంగా అడుగులు వేస్తోంది
ఇండోర్లోని సాఫ్ట్గ్రిడ్ కంప్యూటర్స్ (SoftGrid Computers) కంపెనీ.
ఇంతకీ ఈ కొత్త వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విధానం ఏంటో తెలుసా?
ఉద్యోగులను వారి షిఫ్ట్ గంటలు ముగిసిన తర్వాత పనిచేయడానికి ఎంతమాత్రం అనుమతించదు.
ఉద్యోగుల షిఫ్ట్ ముగిసినప్పుడు వారి కంప్యూటర్ స్క్రీన్లపై ఒక పాప్-అప్ కనిపిస్తుంది.
మీ షిప్ట్ ముగిసింది.. ఇక మీ ఇంటికి వెళ్లిపోవాలని ఐటీ ఉద్యోగులకు ఈ రిమైండర్ గుర్తుచేస్తుంది.
FULL STORY