రిలయన్స్ జియో కేవలం రూ. 198కి ప్రవేశపెట్టింది.

రాబోయే టాటా IPL టోర్నమెంట్‌ను నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

ఈ మేరకు జియో కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

జియో యూజర్లు 10 Mbps నుంచి 30-100 Mbps వరకు స్పీడ్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 

ఈ ప్లాన్ మార్చి 30, 2023న ప్రారంభం కానుంది. 

రాబోయే టాటా IPL టోర్నమెంట్‌లను నిరంతరాయంగా వీక్షించవచ్చు. 

'బ్యాక్-అప్ ప్లాన్' 5 నెలలకు రూ.1,490కి ప్రకటించింది. 

24×7 ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే బ్యాకప్ కనెక్టివిటీని పొందవచ్చు.

మీరు రూ. 990 (రూ. 198 x 5), రూ. JioFiber పొందవచ్చు.

కొత్త జియో ఫైబర్ బ్యాకప్ కనెక్షన్‌ని ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..