AP EAPCET : జూన్ 14న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించింది.

AP Govt

EAPCET Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. జూన్ 14న ఉదయం 10.30 గంటలకు ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని వెల్లడించింది.

TSPSC : జూన్11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష.. అక్రమాలకు పాల్పడితే శాశ్వతంగా డిబార్ : టీఎస్పీఎస్సీ

కాగా, మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ ఫార్మసీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 3.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు