Home » agriculture
ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు, మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు
పైరు చిరుపొట్ట దశనుంచి ఈనిక దశలో వీటివల్ల నష్టం అపారంగా వుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎర తెర పద్దతి ద్వారా అరికట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు
కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా.. ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి మట్టిమనిషి కార్యక్రమంలో తెలుసుకుందాం.
ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ.. ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగుచేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు.
జామతోటలకు ప్రాణాంతకంగా మారిన నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పంటకు కూడా పెట్టుబడులు పెరగడం.. అటు నీటి తడులు కూడా అధికంగా అవసరం ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఏడుఎనిమిదేళ్లుగా జొన్నసాగు చేస్తున్నారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోన్న ప్రస్తుత పరిస్థితిల్లో గ్రామీణ మహిళలకు పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా మారింది.
ఈ కోవలోనే నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలోని రైతులు వరి, పత్తి, నిమ్మలాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన బీరసాగు చేపడుతున్నారు.
స్వల్పకాలంలో, అతి తక్కువ ఖర్చు, శ్రమతో చేతికొచ్చే పంట నువ్వు. ఈ పంటను ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు రైతులు.
యాసంగిలో ఆలస్యంగా సాగుచేసిన వేరుశనగ పంట గింజ అభివృద్ధి చెందే దశలో ఉంది. ఈ దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.