-
Home » CM Revanth Reddy
CM Revanth Reddy
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ట్రైన్స్లో ఉచిత ప్రయాణం..
MMTS Trains : హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. నగరంలోని మధ్య తరగతి, సామాన్య ప్రజలకు రవాణా భారాన్ని తగ్గించడం, ట్రాఫిక్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
డీలిమిటేషన్కు బ్రేక్.. సీట్ల విభజన ఆగిపోవడం దక్షిణాదికి ప్లస్సా, మైనస్సా?
వ్యూహంతోనే మోదీ దూకుడును అడ్డుకున్నామని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని అంటోంది కాంగ్రెస్. ప్రస్తుత ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే, తెలంగాణ గొంతు పార్లమెంట్లో నొక్కేయబడుతుందని..అందుకే తాము పోరాడి మరీ బీజేపీ వెనకడుగు వేసేలా చేశామన�
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీకి చర్యలు ప్రారంభించింది.
తెలంగాణ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఆ ప్రాంతాల్లో ప్లాస్టిక్ పూల విక్రయాలు నిషేధం.. కారణాలు ఇవే..
Telangana Government Ban Plastic Flowers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధించింది. పూలు, పండ్ల మార్కెట్లు, రైతు బజార్ లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
నో రెస్పాన్స్, నో కౌంటర్.. సీఎంను అపోజిషన్ టార్గెట్ చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టట్లేదా? ఎందుకీ మౌనం?
కొందరు అమాత్యుల తీరుపై విసుగొచ్చి ఒకరిద్దరు ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే..మీకు ఆ సీట్లు, గౌర
హైబ్రిడ్ మోడల్ వర్కౌట్ అయ్యేనా? డీలిమిటేషన్పై రేవంత్ సరికొత్త లాజిక్స్తో చర్చ..
నియోజవర్గాల పునర్విభజనపై 1976లో 42వ సవరణ చేసిన ఇందిరా గాంధీ..అప్పటి వరకు జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని 1971 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు ఫ్రీజ్ చేసింది.
డీలిమిటేషన్ మంటలు.. మాకు అన్యాయం చేయొద్దు అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్.
తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. ఇక ఆ సమస్యలకు చెక్! వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి..
Telangana Govt : గతంలో సాదాబైనామాల క్రబద్దీకరణ అధికారాలు తహసీల్దార్లు పూర్తి చేసేవారు. కానీ, ఇప్పుడు తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని ఆర్దీవోలు పరిశీలించి భూ భారతి పోర్టల్లో భూమికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి హక్కులు కల్పించనున్న
అప్పుడు గూడెం మహిపాల్రెడ్డి, ఇప్పుడు పోచారం..! ఫిరాయింపు ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు ఎందుకు?
వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు..మొదట్లో అప్పటికే ఉన్న కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అన్నింటికీ ఓర్చుకొని పార్టీలో కంటిన్యూ అయ్యారు.
రాజకీయ కుట్రలో భాగమే, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం- డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
డీలిమిటేషన్ పై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి. ఈ అంతరం దేశ మనుగడకు మంచిది కాదు.