Home » CM Revanth Reddy
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం జరుగుతోందన్నారు.
ఎండోమెంట్ అధికారులతో పాటు పోలీసులు, హైడ్రా అధికారుల సాయంతో ఆక్రమణల తొలగింపునకు కసరత్తు చేస్తామంది తెలంగాణ ప్రభుత్వం.
వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీని ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అదనంగా..
గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత హరికృష్ణకు ఇలాగే మంత్రి పదవి ఇవ్వగా ఆరు నెలల్లోపు చట్టసభకు ఎంపిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అటు అజారుద్దీన్ ని క్యాబినెట్ లోకి తీసుకోవడం, ఇటు నామినేటెడ్ పదవులను కట్టబెట్టడం, సుదర్శన్ రెడ్డికి ఏకంగా క్యాబినెట్ హోదా ఉన్న అడ్వైజర్ పదవి కట్టబెట్టడం..
ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలకు తెలంగాణ ముఖ్యనేతల దగ్గర సమాధానం లేదంటున్నారు.
కేసీఆర్ తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలు, షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి కీలక పథకాలను గుర్తూ చేస్తూ ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేస్తోంది గులాబీ దళం.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం.
మైనారిటీకే చెందిన అజారుద్దీన్ కు మైనారిటీ వ్యవహారాల శాఖ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని అంచనా.
Sunitha Lakshma Reddy : మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.