Home » CM Revanth Reddy
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా..
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram Project) బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి
కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని శాశ్వతంగా మూసేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రైతన్న వర ప్రదాయిని కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే..
ఇది.. కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినటువంటి నివేదికగా కనిపిస్తోంది.
సుంకిశాల, ఎస్ఎల్ బీసీ కూలిపోతే ఎందుకు కమిషన్ వేయరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.
మా మామ చెబితేనే నేను చేశానని హరీశ్ చెప్పారు. ఇవి బయటికి వస్తాయనే భయపడుతున్నారు.
వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు.
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
బీఆర్ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహంవ్యక్తం చేశారు.
Telangan Assembly : రెండోరోజు ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ లోపల, బయట భారీగా మార్షల్స్ మోహరించారు.