-
-
Telugu » Latest News
-
విజయవాడలోని ప్లే స్కూల్ లో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్..!
March 7, 2026 / 12:14 AM ISTఈ విషయాలు బయటకు చెప్తే మీ అంతు చూస్తాం అంటూ చిన్నారి తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చారు స్కూల్ ప్రిన్సిపాల్.
విజయవాడ దుర్గమ్మ ఆలయ క్యూలైన్ లో భారీ చోరీ.. 50 లక్షల బంగారం మిస్సింగ్
March 6, 2026 / 10:52 PM ISTకుంభాభిషేకం మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఆలయంలో ఎక్కడికక్కడ టెంట్స్ వేశారు అధికారులు. సీసీ కెమెరాల్లో టెంట్లు అడ్డుగా రావడంతో..
చమురు కొనేందుకు భారత్కు మరో దేశం అనుమతి అవసరమా? అసలు నిజం ఇదే
March 6, 2026 / 10:00 PM ISTతన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది భారత్. ఈ పరిస్థితుల్లో ధర, సరఫరా స్థిరత్వం, భౌగోళిక రాజకీయ ప్రమాదం, దేశీయ ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేసుకోవాలి.
అల్లు శిరీష్ పెళ్ళిలో సీఎం రేవంత్.. ఒకే ఫ్రేమ్లో అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి.. ఫోటో వైరల్..
March 6, 2026 / 09:51 PM ISTసీఎం రేవంత్, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.(CM Revanth Reddy)
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీ రివ్యూ.. శవంతో ఈ ఫ్యామిలీ ఏం చేసింది..?
March 6, 2026 / 09:26 PM ISTఒకప్పుడు జంటగా హిట్ సినిమాలు అందించిన శివాజీ, లయ నుంచి వస్తున్న సినిమా కావడం, క్రైమ్ కామెడీ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. (Sampradayini Suppini Suddapoosani)
సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెలుగు తమిళ్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
March 6, 2026 / 08:56 PM ISTతాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.(Carmeni Selvam)
కొంటే శాంసంగ్ ఫోన్లు కొనాలి భయ్యా.. రూ. 20వేల లోపు 7 బెస్ట్ Samsung ఫోన్లు.. DSLR రేంజ్ కెమెరా ఫీచర్లు!
March 6, 2026 / 08:54 PM ISTBest Samsung Phones : తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? మీకోసం మార్కెట్లో రూ. 20వేల లోపు ధరలో 7 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మూవీ రివ్యూ.. తాగుబోతుకి శృంగారంలో ఆ సమస్య ఉంటే..
March 6, 2026 / 08:46 PM ISTమెన్షన్ హౌస్ మల్లేష్ అని టైటిల్ తో, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొల్పారు. (Mension House Mallesh)
సడెన్గా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
March 6, 2026 / 08:29 PM ISTఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది..
తండ్రితో తనయుడికి పోలికే లేదు..! అయ్యన్నపాత్రుడు మాటల వెనుక మర్మమేంటి? జగన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నట్లు?
March 6, 2026 / 08:05 PM ISTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ సభకు అటెండ్ కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరై చర్చల్లో పాల్గొంటామని పట్టుబడుతున్నారు.