Home » Latest
కత్తులు కటారులు తేవాల్సిన అవసరం పెడన ప్రజలకు లేదు. పెడనలో హింస రేకెత్తించడానికి పవన్ కుట్ర చేస్తున్నారు. Jogi Ramesh
తమిళ్ భామ మిర్నాలిని ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'మామా మశ్చీంద్ర' సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. చీరలో తళుక్కుమని ఆకట్టుకుంది.
పెళ్ళై ఏడాది కూడా అవ్వకుండానే టాలీవుడ్ యాక్ట్రెస్ మౌనిక రెడ్డి విడాకులు తీసుకుంటుందంటూ కొన్ని రోజులు నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై మౌనిక..
మీ ఇంట్లో ఉన్న వారే ఆడవాళ్లా? వైసీపీలో ఉన్న వాళ్ళు కాదా? మహిళలను ఆట వస్తువుగా, ప్రచారానికి వాడుకున్నారు. Roja Selvamani
ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడంతో టాలీవుడ్ నటులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.
పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు, మా అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందని పురంధేశ్వరి కామెంట్ చేశారు. Daggubati Purandeswari
కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.
పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా నటించిన చిత్రం మా ఊరి సిన్మా. శివరాం తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై జి.మంజునాధ్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఓపెనింగ్ సెర్మనీని ఎంతో ఘనంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుందని అంతా భావిస్తున్నారు.
70 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 110 రూపాయలైంది. 500 రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1100 రూపాయలు అయ్యింది. KTR