Home » Latest
గెలుపు జోష్లో ఉన్న పంజాబ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సఫలం అయినట్టు కనబడుతోంది.
తాజాగా బాలీవుడ్ రామాయణం షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్ అయి వైరల్ అవుతున్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా టీం.. గేమ్ అదిరిపోయింది. ఈడెన్ గార్డెన్స్ లో రన్స్ వరద పారింది అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి పంజాబ్ రిప్లై ఇస్తూ..
ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.
ఓటు వేసేందుకు వచ్చి లైనులో నిలబడిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె వెనకే ఉన్న డాక్టర్ వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాపాయం తప్పించారు.
తెలంగాణలో ఎండలు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
తాజాగా శ్రీ సారథీ స్టూడియోస్ లో తెలుగు రాష్ట్రాలలోనే సరికొత్త టెక్నాలజీతో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను ప్రారంభించారు.
ఐపీఎల్ 17 సీజన్లో మ్యాచులు అంచనాలకు అందకుండా సాగుతున్నాయి.